వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మెదక్ చర్చ్.
వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మెదక్ చర్చ్.
ఆసియా ఖండంలోని మెదక్ చర్చ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
పన్నెండు వేల మంది కార్మికులు పది సంవత్సరాలు కష్టపడి దినిని 1924 లో పూర్తిచేశారు.
యదార్థవాది ప్రత్యేక కథనం
కరుణామయుడి...
ముక్కిన బియ్యం. … అంతా గోప్యం ఎందుకో..?
ముక్కిన బియ్యం. ... అంతా గోప్యం ఎందుకో..?
• అధికారుల నిర్లక్ష్యంతో పిడిఎఫ్ బియ్యం..
మెదక్ యదార్థవాది ప్రతినిధి
మెదక్ జిల్లా మండలం బొల్లారం గ్రామంలో ఉన్నటువంటి పిడిస్ నిల్వచేసే గోదాములలో సుమారు 2,900 కింటల్లా బియ్యం...
పార్టీలకు అతీతంగా అభివృద్ధి నా లక్ష్యం: ఎమ్మెల్యే
పార్టీలకు అతీతంగా అభివృద్ధి నా లక్ష్యం: ఎమ్మెల్యే
నర్సాపూర్ యదార్థవాది ప్రతినిధి
నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీత...
మహిళలకు ఉచిత బస్సు రవాణా రద్దు చేయాలి.
మహిళలకు ఉచిత బస్సు రవాణా రద్దు చేయాలి.
కొండపాక యదార్థవాది
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచిన మహాలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల...
బంధారం గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షునిగా బాల్ రెడ్డి
బంధారం గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షునిగా బాల్ రెడ్డి
కొండపాక యదార్థవాది
మండల పరిధిలోని బందారం గ్రామంలో రెడ్డి సంఘం ఎన్నికలు నిరహించుకుని అధ్యక్షుడిగా పాలడుగు బాల్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సోమవారం గ్రామంలోని...
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
ఆర్టీసీకి మూడవ త్రైమాసిక బడ్జెట్ కింద రూ. 375 కోట్ల నిధులు విడుదల చేసిన రవాణా బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్.
రాష్ట్ర రవాణా...
పంట వ్యర్ధాలను కాల్చొద్దు
పంట వ్యర్ధాలను కాల్చొద్దు
మెదక్ యదార్థవాది ప్రతినిధి
వానాకాలంలో వరి వేసిన రైతులు పంట కోసిన తర్వాత పంట వ్యర్ధాలను తగలబెడుతున్నారు పంట వ్యర్ధాలను తగలబెట్టడంపై వాటిల్లే నష్టాలు గూర్చి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన...
రైమాండ్ షాపింగ్ మాల్ ప్రారంభించిన శివరాజ్ పాటిల్.
రైమాండ్ షాపింగ్ మాల్ ప్రారంభించిన శివరాజ్ పాటిల్.
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిధి
సదాశివపేట పట్టణ పరిధిలోని సుభాష్ రోడ్ లో ఎస్ ఎస్ టెక్స్టైల్ వారి రైమాండ్ షో రూమ్ ను శనివారం ప్రారంభించిన బిఆర్ఎస్...
శ్రీ రాజా వేణుగోపాల స్వామి ఆలయంలో మైనంపల్లి ప్రత్యేక పూజలు.
శ్రీ రాజా వేణుగోపాల స్వామి ఆలయంలో మైనంపల్లి ప్రత్యేక పూజలు.
దుబ్బాక యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక చెల్లాపూర్ లో ప్రసిద్ధ పురాతనమైన ఆలయం శ్రీ రాజా వేణుగోపాలస్వామి ఆలయాన్ని మల్కాజిగిరి మాజీ...

















