గవర్నర్ తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారు.
గవర్నర్ తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారు.
కొండపాక యదార్థవాది
అసెంబ్లీలో తమిలసై సౌందర్య రాజన్ గవర్నర్ ప్రసంగించిన పద్ధతి ఏమాత్రం బాగాలేదని అత్యున్నత స్థానం లో ఉండి ఇలా మాట్లాడ్డంచూసిన తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని శుక్రవారం దుద్దెడలో...
బిజేపిదే మెదక్ పార్లమెంట్ సీటు: ఈటల రాజేందర్.
బిజేపిదే మెదక్ పార్లమెంట్ సీటు: ఈటల రాజేందర్.
కొండపాక యదార్థవాది
నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గబీజేపీ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ శుక్రవారం కుకునూర్ పల్లి లోని...
గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
• సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్ డిమాండ్.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయు సిద్దిపేట జిల్లా సహాయ...
విద్యార్థి దశ నుంచే ఉత్తమ పౌరులుగా ఎదగాలి.
విద్యార్థి దశ నుంచే ఉత్తమ పౌరులుగా ఎదగాలి.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా విద్యా శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.
యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిధి
మంత్రి పొన్నం ఆదేశాలతో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత. నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో...
మూన్నాళ్ళ ముచ్చటనా.. ఈ ఆధార్ సెంటర్.!
మూన్నాళ్ళ ముచ్చటనా.. ఈ ఆధార్ సెంటర్.!
యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిధి
కోహెడ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ పనిచేయకపోవడం సిగ్గుచేటని బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం వ్యాఖ్యానించారు సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో...
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ సి బీ ఫోన్ నంబర్ల బోర్డు లు ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ సి బీ ఫోన్ నంబర్ల బోర్డు లు ఏర్పాటు చేయాలి.
జిల్లా అదనపు కలెక్టర్ కి వినతిపత్రం అందించిన సీసీఆర్ బృందం.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి...
గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారి పరీక్ష ప్యాడ్ల వితరణ
గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారి పరీక్ష ప్యాడ్ల వితరణ
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం తెలంగాణలో పలు ప్రాంతాలలోనీ...
ప్రజలతో మమేకమై పనిచేయాలి: మంత్రి పొన్నం
ప్రజలతో మమేకమై పనిచేయాలి: మంత్రి పొన్నం
• సిద్దిపేట కలెక్టరేట్లో అధికారులతో మంత్రి తొలి సమీక్ష..
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా బీసీ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్...
వాహ్..! చాయ్..
వాహ్..! చాయ్..
సిద్దిపేటలో చాయ్ తాగిన మంత్రి పొన్నం ప్రభాకర్..
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట ఇక్బాల్ మినార్ వద్ద ఉన్న మదీన హోటల్ లో చాయ్ తాగారు. కలెక్టర్...

















