ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.
ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో ముందుగా అనుకున్నట్లే గడీల పాలన అంతం అయిందని చెప్పుకోవచ్చు..
ప్రతి శుక్రవారం ప్రచార దర్బార్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ఆహ్వానించారు..
అందుకు అనుగుణంగా...
కేసీఆర్ తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చేరిక
కేసీఆర్ తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చేరిక
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిది
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం.
కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం...
మంత్రిగా పొన్నం ప్రభాకర్.
మంత్రిగా పొన్నం ప్రభాకర్.
•హుస్నాబాద్ పట్టణంలో సంబరాలు..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి...
చింతా ప్రభాకర్ కు ఘన సన్మానం.
చింతా ప్రభాకర్ కు ఘన సన్మానం.
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో
మంగళవారం చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గా గెలుపొందిన చింత ప్రభాకర్ కు సదాశిపేట మండల చందాపూర్ గ్రామవాసులు...
అభివృద్దా…పార్టీయా…
అభివృద్దా...పార్టీయా...
మాజీ మంత్రి హరీష్ రావు మదిలో ఏముందో.?
రాష్ట్రంలో అనూహ్య ఫలితాల నేపథ్యంలో సిద్దిపేట ప్రజల సమాలోచనలు
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
అధికారంలో ఉన్నందున ఇంతకుముందు ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో సిద్దిపేట శరవేగంగా అభివృద్ధి చెందింది....
ఆశ నిరాశ అయిన వేళ మళ్లీ సొంతగూటికి చేరేనా?
ఆశ నిరాశ అయిన వేళ మళ్లీ సొంతగూటికి చేరేనా?
ఆశల సౌధం కకావికలం అవగా క్షణిక పాటు నిర్ణయం అంధకారానికి చిక్కేనా?
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
అనుకున్నదొకటి అయినది ఒకటి అన్న చందంగా మారి ఎందుకు వచ్చానా...
ప్రజా తీర్పును శిరసావహిస్తాం
ప్రజా తీర్పును శిరసావహిస్తాం
అధైర్య పడొద్దు... ప్రజల కు అండగా నిలుద్దాం
మెదక్ యదార్థవాది ప్రతినిది
ఎన్నికల్లో గెలుపు ఓటమిలు సహజమని , ప్రజా తీర్పును శిరసా వహిస్తామని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ...
కారు బోల్తా.2 క్వింటాళ్ల గంజాయి.
కారు బోల్తా.2 క్వింటాళ్ల గంజాయి.
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించినలో కారులో 2 క్వింటాళ్ల గంజాయి...
సంగారెడ్డి లో ఓటు హక్కు వినియోగించుకున్న: చింత ప్రభాకర్
సంగారెడ్డి లో ఓటు హక్కు వినియోగించుకున్న: చింత ప్రభాకర్
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది
అందరితో పాటు క్యూలో నిలబడి ఓటు వేసిన సంగరెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్. సదాశివపేటలోని రవీంద్ర...
జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్
జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ పోలింగ్
- హుస్నాబాద్ నియోజకవర్గం: 12.67 శాతం
- దుబ్బాక నియోజకవర్గం: 10.06 శాతం
-...
















