30.2 C
Hyderabad
Wednesday, March 11, 2026

తెలంగాణ

కేంద్ర నిధులతో అభివృద్ధి జరిగింది: రాణి రుద్రమ దేవి.

0
కేంద్ర నిధులతో అభివృద్ధి జరిగింది: రాణి రుద్రమ దేవి -సిరిసిల్ల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా.. -ధరణితో రైతుల భూములు గుంజుకున్న కేసీఅర్ ప్రభుత్వం.. సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది రాష్టం అభివృద్ధి పనులకు నిధులు కేంద్ర...

కాంగ్రెస్ తోనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి సాధ్యం: మాజీ ఎంపి పొన్నం

0
కాంగ్రెస్ తోనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి సాధ్యం: మాజీ ఎంపి పొన్నం హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్ నియోజకవర్గంలో  ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం గోడిశాలలో...

నర్సాపూర్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: మాజీ జెడ్పీ చైర్మన్

0
నర్సాపూర్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: మాజీ జెడ్పీ చైర్మన్ నర్సాపూర్ యదార్థవాది ప్రతినిది  మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి, మంగల్ పర్తి గ్రామాలలో నర్సాపూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి మురళి యాదవ్...

ఇంటింటి ప్రచారంలో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.

0
ఇంటింటి ప్రచారంలో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. నర్సాపూర్ యదార్థవాది ప్రతినిది ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి తరుపున కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నిర్వహించారు. మండల...

బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

0
బీఆర్ఎస్ లో భారీగా చేరికలు మనకొండూరు యదార్ధవాది ప్రతినిది  సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్లేపల్లి, పెరకబండ, బెజ్జంకి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు  శాసన సభ్యులు ...

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై సి.బి.ఐ చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.

0
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై సి.బి.ఐ చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. *నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ విడుదల చేసిన నివేదిక దృష్ట్యా బ్యారేజీల భద్రత, మరమ్మత్తులను కేంద్ర జల సంఘం చేపట్టాలని విజ్ఞప్తి. *ఇకనైనా ప్రాజెక్టు...

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంమే.

0
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంమే. -కాలేశ్వరం ప్రాజెక్టులో దొరికిపోయిన దొర ప్రభుత్వం.. -మళ్ళీ దళిత బందు పేరుతో నాటకాలు.. -ఎమ్మెల్యే అభ్యర్థి పూజల హరికృష్ణ.. సిద్దిపేట యదార్థవాది ప్రతినిది సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో నారాయణరావుపేట...

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మానుకోవాలి.

0
రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మానుకోవాలి. -పొన్నంను కరీంనగర్ ప్రజలు ఇప్పటికే రెండు సార్లు ఓడించారు.. -హుస్నాబాద్ ప్రజలు కూడ ముచ్చటగా మూడోసారి పొన్నం ప్రభాకర్ తిరస్కరిస్తారు.. -దండుగుల రాజ్యలక్ష్మి.. హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది ఎన్నికలలో రాజకీయాలే తప్ప వ్యక్తిగత దూషణలు...

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

0
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. మానకొండూరు యదార్ధ వాది ప్రతినిది టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ శ్రీగిరి రంగారావు, గట్టుదుద్దెనపల్లి ఎంపీటీసీ ఆకుల నర్సింగ రావు,...

గులాబీ మాయమైన ఆర్మూర్.

0
గులాబీ మాయమైన ఆర్మూర్. -క్రిక్కిరిసిన సభాస్థలి. రోడ్లపైనే వేలాది మంది జనం.. -ఆర్మూర్ లో జనాన్ని చూసి కేసీఆర్ సంతోషం.. -ప్రజాఆశీర్వాద సభ విజయం తో గులాబీ శ్రేణుల్లో నయా జోష్.. ఆర్మూర్ యదార్థవాది ప్రతినిది నిజామాబాద్ జిల్లా ఎన్నికల...

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...