ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం..!
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం..!
దుబ్బాక యదార్థవాది ప్రతినిది
దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రిలో 71 మంది ఇబ్బంది కొరత కోసం గత అసెంబ్లీలో గలమెత్తి సమస్య తీర్చిన దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు...
ఆరోగ్యశాఖ వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..
ఆరోగ్యశాఖ వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..
హైద్రాబాద్ యదార్థవాది ప్రతినిది
హైదరాబాద్ లో పీపుల్స్ ప్లాజా వేదికగా 108, అమ్మఒడి వాహనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు..అనంతరం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులతో కలిసి...
బాల్యమంటే ఒక చిరు నవ్వు..
బాల్యమంటే ఒక చిరు నవ్వు..
-జిల్లాలో బాల కార్మికులకు విముక్తి..
-బాల్యం బంది కావద్దు.. బాల్యం ఎంతో విలువైనది..
-చిన్నారులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం..
-జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శి..
మెదక్ యదార్థవాది ప్రతినిది
జిల్లా పోలీసులు ఆపరేషన్...
అక్రమ వడ్డీ వ్యాపారుని అరెస్ట్.
అక్రమ వడ్డీ వ్యాపారుని అరెస్ట్.
-భారత రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు పాటించాలి..
-నిబంధనలకు లోబడి చిట్టి, వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు..
-అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం..
-చిట్ ఫండ్ వ్యాపారులు పద్దతి...
గ్రామల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: ఎమ్మెల్యే సతీష్
గ్రామల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: ఎమ్మెల్యే సతీష్
యదార్ధవాది హుస్నాబాద్ ప్రతినిది
కోహెడ మండలంలో రెండు కోట్ల 66 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్.. హుస్నాబాద్...
పేద దళిత పాస్టర్లను ఆదుకుంటాం: ఎమ్మెల్యే సతీష్
పేద దళిత పాస్టర్లను ఆదుకుంటాం: ఎమ్మెల్యే సతీష్
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
పేద క్రైస్తవ దళిత పాస్టర్లకు దళిత బంధు ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సతీష్ అన్నారు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ...
అంబులెన్స్ హామీ మరిచిన ఆరోగ్య మంత్రి.!
అంబులెన్స్ హామీ మరిచిన ఆరోగ్య మంత్రి.!
-బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
హుస్నాబాద్ నియోజకవర్గ కోహెడ మండలంలో అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్ సేవలు ఏప్పుడు...
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా.. నేస్తం సొసైటీ.
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా.. నేస్తం సొసైటీ.
-మృతురాలు సోయం పోషవ్వ కుటుంబసభ్యులను పరామర్శించిన నేస్తం సొసైటీ సభ్యులు..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా,హుస్నాబాద్ మండలం, కూచన పల్లి గ్రామానికి చెందిన సోయం పోషవ్వ అనారోగ్యంతో...
11వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు..
11వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు..
నిజామాబాద్ యదార్ధవాది
తెలంగాణ విద్యార్థి పరిషత్ 11వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థి పరిషత్ నాయకులు,కార్యకర్తలు, విద్యార్థులు ఆదివారం నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద జిల్లా అధ్యక్షుడు చేతుల మీదుగా...
ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కే: మంత్రి హరీష్
ధనానికి ఇం"ధనం" కార్మికుడి చెమట చుక్కే: మంత్రి హరీష్
-రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కార్మిక భవన్ మంజూర్.!
-కార్మికులకు లక్షన్నర నుండి రూ.3 లక్షలకు భీమా పెంపు.
-5లక్షల వరకూ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు.
సిద్ధిపేట యదార్థవాది...

















