మండల కేంద్రంలో 108 సేవలు ప్రారంభం
మండల కేంద్రంలో 108 సేవలు ప్రారంభం
వెల్దుర్తి/మాసాయిపేట, యదార్థవాది, డిసెంబర్ 15: మెదక్ జిల్లా నూతనంగా ఏర్పాటు అయినటువంటి మాసాయిపేట మండలానికి నూతన 108 అంబులెన్స్ వాహనము కేటాయించిన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,...
ఇమాంపేట స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణం
ఇమాంపేట స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణం
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్,14: ఇమాంపేట కస్తూర్బా గాంధీ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల లో స్ప్రెడ్ ఇండియా మరియు సువెన్ ఫార్మా సహకారంతో కార్పొరేట్ సోషల్...
తల సేమియా కోసం రక్తదాన శిబిరం
తల సేమియా కోసం రక్తదాన శిబిరం
ఆర్మూర్, యదార్ధవాది ప్రతినిధి, డిసెంబర్ 14: నిజానాబాద్ జిల్లా ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గంగాదేవి యూత్ అసోసియేషన్ సభ్యులు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో...
మహిళా దొంగను పట్టుకున్న రవాణా శాఖ పోలీసులు
మహిళా దొంగను పట్టుకున్న రవాణా శాఖ పోలీసులు
ఆర్మూర్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆర్మూర్ బస్టాండ్ లో ఆర్మూర్ నుండి అనిత అనే మహిళ బిచ్కుంద వెళ్లడానికి...
విద్యార్థుల శ్రేయస్సు కోసమే కాంగ్రస్ ప్రభుత్వం
విద్యార్థుల శ్రేయస్సు కోసమే కాంగ్రస్ ప్రభుత్వం
-రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ
మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా కామన్ డైట్ కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర అటవీ,...
జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
మెదక్ గ్రూప్-2 పరీక్షకు16 కేంద్రాల్లో 5885 అభ్యర్థులు
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, యదార్థవాది ప్రతినిధి. డిసెంబర్ 14: మెదక్ గ్రూప్-2 పరీక్షకు16 కేంద్రాల్లో 5885...
25న ఉపరాష్ట్రపతి పర్యటన
25న ఉపరాష్ట్రపతి పర్యటన
-ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: కృషి విజ్ఞాన కేంద్రం ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా పరిపాలన అధికారి రాహుల్ రాజ్ శనివారం...
అర్బన్ పార్కును ఏకోటూరిజంలను ఏర్పాటు చేస్తాం
అర్బన్ పార్కును ఏకోటూరిజంలను ఏర్పాటు చేస్తాం
అటవి పర్యావరణ, దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ
వెల్దుర్తి /నర్సాపూర్, యదార్థవాది, డిసెంబర్ 14: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ సమీపంలో గల అర్బన్ పార్క్ నకు...
ఒక దేశం, ఒకే ఎన్నికకు..టీడిపి పూర్తి మద్దతు
ఒక దేశం, ఒకే ఎన్నికకు..టీడిపి పూర్తి మద్దతు
జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే జరుగుతాయని...
లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి..
సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: సిద్దిపేట జిల్లా న్యాయస్థానంలో దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్...

















