ఠాణా దివస్ లో సత్వరమే న్యాయం: జిల్లా ఎస్ పీ మహాజన్
ఠాణా దివస్ లో సత్వరమే న్యాయం: జిల్లా ఎస్ పీ మహాజన్
-ఠాణా దివస్ సద్వినియోగం చేసుకోవాలి
-ప్రజలకు మరింత చేరువలో పోలీసులు
-సామాన్య ప్రజలకు భరోసా కల్పిస్తున్నా జిల్లా పోలీస్ యంత్రాంగం
-జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల...
మహిళల భద్రత కోసమే షీ టీం లు
మహిళల భద్రత కోసమే షీ టీం లు
గోదావరిఖని యదార్థవాది
మహిళల భద్రత పట్ల మంగళవారం గోదావరిఖని ఆర్జీ వన్ ఏరియా వర్క్ షాప్ లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత...
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు
రామగుండం యదార్థవాది
కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్ పల్లె గ్రామం లో గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు కన్నెపల్లి ఎస్ఐ నరేష్, ఎక్సైజ్ ఎస్ఐ నిర్మల...
ఘనంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి
ఘనంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి
ఆర్మూర్ యదార్ధవాది
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు...
అభివృద్ధిలో అగ్రగామి మన భారత్: రిటైర్డ్ ఆర్మీ గోవిందరాజు
అభివృద్ధిలో అగ్రగామి మన భారత్: రిటైర్డ్ ఆర్మీ గోవిందరాజు
హుస్నాబాద్ యదార్ధవాది ప్రతినిది
ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేలా మన దేశం ఆదర్శం గా ప్రధాని మోదీ చేస్తున్న సుపరిపాలన, అభివృద్ధిలో అగ్రగామి మన భారత్ అని...
శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు చేస్తాం: పోలీస్ కమిషనర్
శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు చేస్తాం: పోలీస్ కమిషనర్
-రియల్ ఎస్టేట్ వ్యాపారి పై పీడీ యాక్ట్ నమోదు
-శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు
మంచిర్యాల యదార్థవాది
రామగుండం పోలీస్...
ప్రాజెక్టుతో రైతుల ఆనందం: ఎమ్మెల్యే
గౌరవెల్లి ప్రాజెక్టుతో రైతుల ఆనందం: ఎమ్మెల్యే
-గౌరవెల్లి ప్రాజెక్టులో రెండో ట్రయల్ రన్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్...
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో గంగమ్మ తల్లికి...
కుమారులు లేక కూతురే అగ్గి పట్టి….
కుమారులు లేక కూతురే అగ్గి పట్టి....
-కన్నీరు మున్నిరైన గ్రామస్తులు
సిద్దిపేట యదార్థవాది
సిద్దిపేట సమీపంలోని ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామం లో మంగళవారం దరిపల్లి సతవ్వ అనే వృద్ధురాలు కన్ను మూసింది. ఆమెకు కుమారులు ఎవరు...
ఘనంగా చత్రపతి సాహుమహారాజ్ జయంతి
ఘనంగా చత్రపతి సాహుమహారాజ్ జయంతి
హుస్నాబాద్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల రాజు ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేంద్రంలో రిజర్వేషన్ల...
కార్మికులకు పెంచిన వేతనం వెంటనే అమలు చేయాలి
కార్మికులకు పెంచిన వేతనం వెంటనే అమలు చేయాలి
కొండపాక /కలెక్టరేట్ యదార్థవాది
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 2022 మార్చి 15న ముఖ్యమంత్రి అసెంబ్లీలో రూ.2000 పెంచుతున్నట్లు ప్రకటించి జీవో విడుదల చేశారు. కానీ...
















