మావోయిస్టుకు ఆర్థికసహాయం
మావోయిస్టుకు ఆర్థికసహాయం
కరీంనగర్ యదార్థవాది
మావోయిస్టు డిసియంగా పనిచేసి ఇటీవల లొంగిపోయిన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన నేరేళ్ళ జ్యోతి అలియాస్ జ్యోతక్కకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్...
మన పల్లెలు ఆదర్శంగా ఉన్నాయి
మన పల్లెలు ఆదర్శంగా ఉన్నాయి
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం గ్రామ పంచాయతీలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమాన్ని సర్పంచ్ పేర్యాల నవ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ఈ...
పేదలకు అందని సర్కారు వైద్యం
పేదలకు అందని సర్కారు వైద్యం.
- దశాబ్ది ఉత్సవాలల్లో
ప్రజా వైద్యంపై ఎమ్మెల్యేవి
పచ్చి అబద్ధాలు..
- సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజా వైద్యం అందరికి...
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి..
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి..
సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది
భారత చరిత్రలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లెప్రగతి దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు వెలుగొందుతున్నాయని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు.. తెలంగాణ...
కేసీఆర్ పాలనలో అవినీతి ఎక్కువ: ప్రకాశ్ జవదేకర్
కేసీఆర్ పాలనలో అవినీతి ఎక్కువ: ప్రకాశ్ జవదేకర్
-2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయం.
-మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి 1 లక్షా 9...
కరువుకు వీడ్కోలు.. చెరువులకు జల సిరులు: మంత్రి తన్నీరు
కరువుకు వీడ్కోలు..చెరువులకు జల సిరులు: మంత్రి తన్నీరు
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
కరువు కు వీడ్కోలు పలికి చెరువులను జలసిరులతో నింపిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్...
ఉరుకులో పరుగుల జీవితంతో అనారోగ్యం
ఉరుకులో పరుగుల జీవితంతో అనారోగ్యం
- మంత్రి తన్నీరు హరీష్ రావు
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
వ్యాయామంతో ఆరోగ్యం నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో శరీర దారుఢ్యం లేక ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురౌతున్నారని...
గౌరవెల్లి మరో అద్భుతం
గౌరవెల్లి మరో అద్భుతం
వొడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
హుస్నాబాద్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు కుంటలు దర్శనమిచ్చేవని, కానీ నేను పరిస్థితి ఎందుకు భిన్నంగా మారిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ అన్నారు....
గ్రామాలే దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు
గ్రామాలే దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు
- ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ యదార్థవాది
గ్రామాలే దేశ సౌభాగ్యానికి పట్టు కొమ్మలని ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో...
దొరల రాజకీయాలపై తిరుగుబాటు ఆర్మూర్ నుంచే మొదలు
దొరల రాజకీయాలపై తిరుగుబాటుఆర్మూర్ నుంచే మొదలు
- భారీ ర్యాలీలో ఎంపీ అరవింద్
-పైడి రాకేష్ రెడ్డి ర్యాలీతో ఆర్మూరులో బిజెపికి కొత్త ఊపు.
నిజామాబాద్ యదార్థవాది
దొరల పోకడ రాజకీయాలపై తెలంగాణలో తిరుగుబాటు ఆర్మూర్ నుంచి మొదలైందని...

















