ధాన్యగారంగా తెలంగాణ
ధాన్యగారంగా తెలంగాణ
సిద్ధిపేట యదార్థవాది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో...
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం..
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం..
-ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.
దౌల్తాబాద్ యదార్థవాది
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతోపాటు నిరుపేదల పక్షాన ఎస్ఆర్ ఫౌండేషన్ నిలబడి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తుందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు,...
ఇంట్లో సంక్షేమం.ఇంటి ముంగిట అభివృద్ధి.: ఎమ్మెల్యే వొడితల సతీష్
ఇంట్లో సంక్షేమం.ఇంటి ముంగిట అభివృద్ధి.: ఎమ్మెల్యే వొడితల సతీష్
-సైదాపూర్ మండల కేంద్రంలో 50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం
-గౌరవెళ్లి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 1 లక్ష 6 వేల ఎకరాలకు సాగునీరు
హుస్నాబాద్ యదార్థవాది...
వెండితెరపై రాణిస్తున్న సిద్ధిపేట కళాకారుడు
వెండితెరపై రాణిస్తున్న సిద్ధిపేట కళాకారుడు
సిద్ధిపేట యదార్థవాది
తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న జాతీయస్థాయి నాటిక పరిషత్ పోటీల్లో చైతన్య కళా భారతి కరీంనగర్ వారి చీకటిపువ్వు నాటిక ఎన్నో ఉత్తమ ప్రదర్శన అవార్డులు గెలుచుకుంది. ఇందులో...
ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ముల మృతి
హుస్నాబాద్ యదార్థవాది
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలోని ఒకే...
మరో ‘వందేభారత్’!
మరో ‘వందేభారత్’!
హైదరాబాద్ యదార్థవాది
సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణంసికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-నాగ్పూర్ మధ్య...
గుంటిపెల్లి అశ్వితను అభినందించిన. చాడ వెంకటరెడ్డి…
గుంటిపెల్లి అశ్వితను అభినందించిన. చాడ వెంకటరెడ్డి...
హుస్నాబాద్ యదార్థవాది
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన స్వర్గీయ గుంటిపల్లి దుర్గేష్ కుమారుడు అజయ్ శైలేజ కూతురు అశ్విత ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో 986 మార్కులు సాధించి...
అన్ని రంగాల్లో జగిత్యాల శరవేగంగా అభివృద్ధి: మంత్రి కొప్పుల ఈశ్వర్
అన్ని రంగాల్లో జగిత్యాల శరవేగంగా అభివృద్ధి: మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల యదార్థవాది
అన్ని రంగాల్లో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందుకు సాగుతుందని సంక్షేమశాక మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జనరల్ ఆసుపత్రిలో...
పదేళ్లలో అభివృద్ధిలో హుస్నాబాద్ నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది: ఎమ్మెల్యే సతీష్
పదేళ్లలో అభివృద్ధిలో హుస్నాబాద్ నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది: ఎమ్మెల్యే సతీష్
-మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం
-హుస్నాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే పార్టీతోనే సాధ్యం అయింది
-హుస్నాబాద్ పట్టణంలో రూ.59 లక్షలు పెన్షన్ల...
అమ్మవారికి దర్శించుకున్న భక్త జనులు
అమ్మవారికి దర్శించుకున్న భక్త జనులు
హుస్నాబాద్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణమంతా భక్తజనులతో కిక్కిరిసిపోయింది,భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం కుంకుమభిషేకం పట్నాలు బోనాలముక్కలతో...

















