ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా అదనపు కలెక్టర్
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా అదనపు కలెక్టర్
జగిత్యాల యదార్థవాది
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద సంబంధిత అధికారులను ఆదేశించారు.. సమీకృత జిల్లా కార్యాలయాల...
అకాల వర్షాలతో నష్టపోయి పంటలను క్షేత్ర స్థాయిలో పరీశిలించిన.. జిల్లా కలెక్టర్
అకాల వర్షాలతో నష్టపోయి పంటలనుక్షేత్ర స్థాయిలో పరీశిలించిన .. జిల్లా కలెక్టర్
సిద్దిపేట యదార్థవాది
సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి చేర్యాలమండలంలోని ఐనాపూర్ పోసాన్ పల్లిపెద్దరాజ్ పేట పోతిరెడ్డిపేట గ్రామాలలోఅకాల వర్షాలతో నష్టపోయి పంటలను సోమవారం క్షేత్ర...
రైతులకు బీఅర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
రైతులకు బీఅర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
హుస్నాబాద్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తడిసిన ధాన్యాన్ని హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సందర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా...
సిరిసిల్ల మెడికల్ కళాశాలకు గ్రీన్ సిగ్నల్!
సిరిసిల్ల మెడికల్ కళాశాలకు గ్రీన్ సిగ్నల్!
సిరిసిల్ల యదార్థవాది
రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్ఎంసీ...
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది: మంత్రి హరీష్
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది: మంత్రి హరీష్
సిద్ధిపేట యదార్థవాది
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ...
చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!
చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!
న్యుడిల్లి యదార్థవాది
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది..
ఇందుకు సంబంధించి...
వృద్దుల సంరక్షణ కేంద్రంలో చేర్పించవచ్చు: జిల్లా కలెక్టర్
వృద్దుల సంరక్షణ కేంద్రంలో చేర్పించవచ్చు: జిల్లా కలెక్టర్
సిరిసిల్ల యదార్థవాది
తంగళ్ళపల్లి మండలంలోని మండేపల్లి లో నిర్మిస్తున్న ప్రభుత్వ వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం సందర్శించారు.. ఏర్పాటు చేసిన వసతులు,...
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మంచిర్యాల యదార్థవాది
మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలం లోని పడ్తానపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కలెక్టర్ సంతోష్...
గురుకులాలలో స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్స్..
గురుకులాలలో స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్స్..
సిద్ధిపేట యదార్థవాది
గురుకుల విద్యాలయాలలో స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్స్ కార్యక్రమం వాల్పోస్టర్లను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గురుకుల ప్రిన్సిపాల్ లతో కలిసి ఆవిష్కరించిన జిల్లా...
సబ్బండవర్గాల, సంక్షేమమే బీఅర్ఎస్ ప్రభత్వ ధ్యేయం
సబ్బండవర్గాల, సంక్షేమమే బీఅర్ఎస్ ప్రభత్వ ధ్యేయం
సిరిసిల్ల యదార్థవాది
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుపేద ముస్లింలకు అందిస్తున్న రంజాన్ తోఫా(గిఫ్ట్ )ప్యాక్ లను సిరిసిల్ల పట్టణంలో గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో మంగళవారం ప్రభుత్వం తరుపున...

















