జానప నార సంచులతో ఎంతో మేలు
జానప నార సంచులతో ఎంతో మేలు
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
ప్రకృతి ప్రేమికుడు కొట్టురు అశోక్ సొంత నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూన్నరు. వస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం...
ఘనంగా పందిళ్ళ గ్రామంలో శ్రీ సీత రాముల శోభాయాత్ర
ఘనంగా పందిళ్ళ గ్రామంలో శ్రీ సీత రాముల శోభాయాత్ర
యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్
శ్రీరామనవమి సందర్భంగా పలుచోట్ల భక్తులు శ్రీ సీతారాముల శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల...
రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్
రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
రైతుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు 10 వేలు ప్రకటించారని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య...
కార్మిక వర్గానికి ఉరితాడు బిగించాలని చూస్తున్న: బిజెపి ప్రభుత్వం
కార్మిక వర్గానికి ఉరితాడు బిగించాలని చూస్తున్న: బిజెపి ప్రభుత్వం
యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్
మంచిర్యాల జిల్లా పట్టణంలో రాష్ట్ర 9వ
ఐ ఎఫ్ టీ యు మహాసభలకు ఆర్మూర్
నుండి ఐ ఎఫ్ టీ యు నాయకులు ప్రతినిధులను...
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్
పోలీస్ కమిషనరెట్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నూతన భవనాన్ని శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవం...
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతోంది: పోలీస్ కమీషనర్
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతోంది: పోలీస్ కమీషనర్
యదార్థవాది ప్రతినిధి రామగుండం
పోలీస్ కమిషనరేట్ పరిధి ఆర్మేడ్ రిజర్వ్ విభాగం నందు పని చేస్తూ పదోన్నతులు పొందిన 68 మంది పోలిస్ సిబ్బందిని...
మహిళల భద్రతే లక్ష్యం
మహిళల భద్రతే లక్ష్యం
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణంలో సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళ భద్రతే "షీ టీమ్" లక్ష్యం కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ...
మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా
మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం అన్ని మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించిన ఎస్ పిఅఖిల్ మహాజన్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి: జిల్లా కలెక్టర్
జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి: జిల్లా కలెక్టర్
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) సర్టిఫికెట్ వచ్చిందని...
మల్లన్నను వెంటనే విడుదల చేయాలి
మల్లన్నను వెంటనే విడుదల చేయాలి
యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్
క్యూ న్యూస్ జర్నలిస్టు మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడంపై నిజామాబాద్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు బుస్సాపూర్ శంకర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా...

















