బిజెపిలో చేరిన..విజయ భారతి
బారతీయ జనత పార్టీలో చేరిన బిఅరేస్ నాయకురాలు విజయ భారతి
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
ఆలూర్ మండలం నుండి 100 మంది యువకులు భారీ బైక్ ర్యాలీతో ఆర్మూర్ పట్టణం ఎమ్మార్ చేరుకొని...
సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి
సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
భారతీయ జనతా గిరిజన మోర్ఛ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్...
రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన:ఎంపీ ధర్మపురి
రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన:ఎంపీ ధర్మపురి
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి, గోవింద్ పెట్ గ్రామాలకు వెళ్లే మార్గం లో బ్రిడ్జి ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్..ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ...
ప్రజలకు అందుబాటులో వుండాలి:కమిషనర్
ప్రజలకు అందుబాటులో వుండాలి:కమిషనర్
యదార్థవాది ప్రతినిది రామగుండం
ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలి.కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజీ).. నూతనంగా బెల్లంపల్లి ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన పి. సదయ్య రామగుండం పోలీస్ కమిషనర్ రెమా...
జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడదాం..
జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడదాం..
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ఫోరం కార్యాలయంలో వార్షకోత్సవ సన్నాహక సమావేశం బుదవారం జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో అధ్యక్షులు వంగ రామచంద్రారెడ్డి, జిల్లాకు...
అనర్షులకే రెండు పడకల ఇండ్లు
అనర్షులను తోలగించాకే డ్రా తీయాలి. ఫిర్యాదులను 10రోజులపాటు స్వీకరించాలి..
పేదలకు న్యాయం చేయని మున్సిపల్ పాలకవర్గం వెంటనే రాజీనామా చేయాలి...
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలందరికీ రెండు పడకల ఇండ్లు కట్టి...
కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు: సీఎం కేసీఆర్
కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు: సీఎం కేసీఆర్
యదార్థవాది ప్రతినిధి జగిత్యాల
దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కొండగట్టులో ఆంజనేయ...
శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన: డిసీపీ
శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన: డిసీపీ
యదార్థవాది ప్రతినిది మంచిర్యాల
బుగ్గ రాజరాజేశ్వర స్వామి శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన డిసీపీ సుధీర్ రాంనాథ్.. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ తాళ్ళగురిజాల పోలీస్...
కొండగట్టు అంజన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు
కొండగట్టు అంజన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు
యదార్థవాది ప్రతినిధి జగిత్యాల
జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి...
రైతుల వ్యతిరేకి బీఆర్ఎస్ ప్రభుత్వం
రైతుల వ్యతిరేకి బీఆర్ఎస్ ప్రభుత్వం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందజేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా...

















