పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
యదార్థవాది బ్యూరో
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం పి ఆర్ టి యు భవనంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా...
రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం
రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం
యదార్థవాది బ్యూరో
బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ అవరణలో రైతుబంధు సమితి కాలమనినీ మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు....
అప్పు తీర్చలేక ప్రాణ స్నేహితుడిని హతమార్చాడు
అప్పు తీర్చలేక ప్రాణ స్నేహితుడిని హతమార్చాడు
యదార్థవాది బ్యూరో నందిపేట్
తీసుకున్న అప్పు తీర్చలేక తనతోపాటు చదువుకున్న ప్రాణ స్నేహితుని హత్య చేసిన సంఘటన నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామంలో జరిగింది. ఏసీపి.ప్రభాకర్ రావు పత్రికా...
విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్
విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్
యదార్థవాది బ్యూరో
కామారెడ్డి లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్.సి. సి. విద్యార్థులు ఆర్. చందు, ఎం. అరుణ గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల...
ఎన్నికల షెడ్యూల్ విడుదల..
ఎన్నికల షెడ్యూల్ విడుదల..
యదార్థవాది న్యుడిల్లి
నోటిఫికేషన్- ఫిబ్రవరి 16
నామినేషన్లకు చివరి తేదీ- ఫిబ్రవరి 23
నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 24
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- ఫిబ్రవరి 27
ఎన్నికల పోలింగ్ -మార్చి 13
ఓట్ల లెక్కింపు-...
అధైర్య పడవద్దు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం
అధైర్య పడవద్దు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం
యదార్థవాది ప్రతినిధి కొమరంభీం
కొమరంభీం జిల్లా తిర్యాణి మండలంలోని పంగిడి మాదర గ్రామపంచాయతీ పరదిలోని సల్పలగూడ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఆరు ఇళ్లులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ...
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యం
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గృహంలో బుదవారం భారతీయ జనతా పార్టీ పట్టణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
ప్రజా గోస బిజెపి భరోసా
ప్రజా గోస బిజెపి భరోసా
యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఫిబ్రవరి 10 నుండి 25 వరకు జిల్లాలోని అన్ని నియోజకర్గాల్లోనీ గ్రామాలలో ప్రజా గోస బీజేపీ భరోసా లో...
మున్నూరుకాపు సంఘ కార్యవర్గ సమావేశం
మున్నూరుకాపు సంఘ కార్యవర్గ సమావేశం
యదార్థవాది ప్రతినిధి బాసర
నిర్మల్ జిల్లా బాసర మండలంలో మున్నూరుకాపు సంఘ భవనం లో బుధవారం మండల అధ్యక్షులు అంతగిరి రాజన్న ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశనికి ముఖ్య...
ఫార్మా పరిశ్రమలో ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
ఫార్మా పరిశ్రమలో ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
యదార్థవాది ప్రతినిధి సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన...

















