రైతుల ధర్నా
రైతుల ధర్నా
స్వరాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు..
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
ఎండకాలం రాకముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయని బుదవారం కోహెడలో రైతులు రాస్తారోకో చేశారు.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి...
కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల
కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
కొండగట్టు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం 100కోట్ల నిధుల ఉత్తర్వులు జారీ చేసింది... జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ ఆలయ...
ఆర్ఎంపి పి.ఎం.పి నూతన కార్యవర్గం ఎన్నిక
ఆర్ఎంపి పి.ఎం.పి నూతన కార్యవర్గం ఎన్నిక
యదార్థవాది ప్రతినిధి హుజురాబాద్
హుజురాబాద్ మండలం టిఆర్ఎస్ ఆఫీసులో విఘ్నేశ్వర ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎలక్షన్ జరిగింది ఈ ఎలక్షన్లో ఆర్ఎంపీలు 45 మంది...
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. నిరసన
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. నిరసన
యదార్థవాది బ్యూరో ములుగు
ములుగు పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పేల్చేయాలని బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్దేశించి పరుష పదజాలంతో...
కంటి వెలుగు కు విద్యార్థులను తరలింపు
ఎన్ ఫోర్స్ మెంట్ వాహనంలో చిన్నారుల తరలింపు
కంటి వెలుగుకు విద్యార్థులు
అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
యదార్థవాది బ్యూరో సిద్దిపేట
సిద్దిపేట మున్సిపల్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ వాహనంలో చిన్నారుల తరలింపుతో, ఊపిరి పీల్చుకోవడానికి కూడా...
నీట్ పీజీ ప్రవేశ పరీక్ష తేదీల్లో మార్పులు
నీట్ పీజీ ప్రవేశ పరీక్ష తేదీల్లో మార్పులు
యదార్థవాది బ్యూరో ఢిల్లీ
పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష- 2023 తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే...
హత్య కేసు సేదించిన పోలీసులు
హత్య కేసు సేదించిన పోలీసులు
నిజామాబాద్ యదార్థవాది ప్రతినిధి
మల్కాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసు చేదించిన నిజామాబాద్ పోలీసులు కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ కేఆర్...
కేంద్ర మంత్రి నీ కలిసిన ఎంపీలు
కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీలు నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే వెంకటవీరయ్య
యదార్థవది బ్యూరో ఢిల్లీ
ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకిరువైపులా...
కొత్త రేషన్ డీలర్స్ సామాగ్రి పంపిణీ
కొత్త రేషన్ డీలర్స్ సామాగ్రి పంపిణీ
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొత్త రేషన్ డీలర్లుగా 30 మంజూరు అయినట్లు ఆర్మూర్ డివిజన్ రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ తెలిపారు....
కార్యదర్శులకు, ఎంపీవోలకు అవగాహన కార్యక్రమం
కార్యదర్శులకు, ఎంపీవోలకు అవగాహన కార్యక్రమం
యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి
గ్రామాలలో అనుమతి లేకుండా గృహాల నిర్మాణం చేపడితే వారికి పంచాయతీ కార్యదర్శులు నోటీసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్...















