కొత్త తిరుపతిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ
కొత్త తిరుపతి ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ
సిరికొండ యదార్థవాది ప్రతినిధి
సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో గల ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి కొత్త తిరుపతిని గురువారం మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆలయంలోని స్వామి...
విద్యార్థికి సముద్రాల ట్రస్తు ఆర్థిక సహాయం
విద్యార్థికి సముద్రాల ట్రస్టు ఆర్థిక సహాయం
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
ఉన్నత విద్య చదవలనుకున్న విద్యార్థినికి ఆర్థిక ఇబ్బంది తలెత్తడంతో సిద్దిపేటకు చెందిన సముద్రాల చారిటబుల్ ట్రస్టు ఆర్థిక సహాయం అందించింది. గజ్వేల్ మండలం పాములపర్తి...
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
బిజెపి ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం...
జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎంఈఓ ల బృందం
జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎంఈఓ ల బృందం.
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
బదిలీపై వచ్చిన నూతన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును, జిల్లా ఎంఈఓ ల బృందం గురువారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో...
దేశ సేవలో యువత ముందు ఉండాలి
దేశ సేవలో యువత ముందుండాలి
సిరికొండ యదార్థవాది ప్రతినిది
దేశంకోసం తమ వంతు సేవ చేసే లక్ష్యంతో యువత ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని దేశ సేవలో యువత ముందుండాలని సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీచైర్మన్ రావుట్ల నర్సయ్య...
జర్నలిస్టులకు అండగా ఉంటా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
జర్నలిస్టులకు అండగా ఉంటా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.
యదార్థవాది ప్రతినిధి సిరికొండ
జర్నలిస్ట్ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.గురువారం...
వసతి గృహాల పై విచారణ జరపాలి
వసతి గృహాల పై విచారణ జరపాలి కొండ ప్రశాంత్
యదార్థవాది ప్రతినిధి మెదక్
మెదక్ జిల్లా బీసి సంక్షేమ వసతి గృహలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులపై విచారణ జరపాలని జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా...
ఘన సన్మానం
ఘన సన్మానం
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
ఆలూరు మండలం దేగాం గ్రామంలో గల ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో గ్రామ విద్యాభివృద్ది కమిటీ ఆద్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టారు రంగులు వెయించడం, నీటి వసతికి వాటర్ ట్యాంకులు...
విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
యదార్థవాది ప్రతినిది కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం అద్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం...
ఆర్ఆండ్ఆర్ కాలనీ క్షేత్ర స్థాయిలో పర్యటించిన: జిల్లా కలెక్టర్
ఆర్ఆండ్ఆర్ కాలనీ క్షేత్ర స్థాయిలో పర్యటించిన: జిల్లా కలెక్టర్
యదార్థవాది ప్రదినిది సిద్దిపేట
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్న ఆర్ఆండ్ఆర్ కాలనీలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్...
















