వియ్యంకునికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్…
వియ్యంకునికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్...
హైదరాబాదు 29 డిసంబర్
ముఖ్యమంత్రి వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు....
రైతు రాజు అయితే… రాజు కూడా రైతే మంత్రి ఎర్రబెల్లి
రైతు రాజు అయితే… రాజు కూడా రైతే మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రానికి మంత్రి కన్నాతల్లికి రైతుకు బిడ్డే..
పాలకుర్తి 27 డిసెంబర్ 27
స్వగ్రామంలో సొంత పొలంలో పనులు జరుగుతుంటే, పొలంలో గొర్రు కొట్టిన రాష్ట్ర పంచాయతీరాజ్,...
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న హిజ్రాలు.. వేలల్లో వసూళ్లు..!
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న హిజ్రాలు.. వేలల్లో వసూళ్లు..!
హైదరాబాద్
* ప్రాంతాలుగా పంచుకుని వేలల్లో వసూళ్లు చేస్తున్నరు..
* రౌడీలలాగా దాడులకు పాల్పదుతున్న హిజ్రాలు..
* బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు...
హనుమత్ యాగ ఉత్సవాల్లో పాల్గొన్న..మాజీ ఎంపి
హనుమత్ యాగ ఉత్సవాల్లో పాల్గొన్న..మాజీ ఎంపి
హుస్నాబాద్ 25 డిసంబర్ 22
భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో జరుగుతున్న హనుమత్ యాగ ఉత్సవాల్లో ఆదివారం పాల్గొన్న...
యేసుక్రీస్తు అందరి వాడు..బాజిరెడ్డి గోవర్ధన్
యేసుక్రీస్తు అందరి వాడు..బాజిరెడ్డి గోవర్ధన్
నిజామాబాద్ 25 డిసెంబర్ 22
శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయం.
*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్రిస్టియన్ మైనారిటీల అధిక ప్రాధాన్యత.
*యేసు...
దీపావళి గిఫ్ట్ గా ఎలక్ట్రిక్ బైకులు…
దీపావళి సందర్భంగా గుజరాత్ సూరత్ లోని. అలయన్స్ కంపెనీ తన ఉద్యోగస్తులను సర్ ప్రైజ్ చేసింది. ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్ లను ఇచ్చింది. భారీగా పెరిగిన పెట్రోల్ ధరల వల్ల ఈ నిర్ణయం...
ఈ ఫి ఎఫ్ డబ్బుల కోసం లంచం …
ఈ ఫి ఎఫ్ డబ్బుల కోసం లంచం ...
- అయినా కానీ పని
- విసిగివేసారిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు
- జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
ఈ పీ ఎఫ్ డబ్బులు కోసం అధికారులను ఆశ్రయిస్తే...
పంజాగుట్టలో బాలిక మృతదేహం గుర్తింపు…
హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీ లో ఐదు ఏండ్ల
బాలిక మృతదేహం వెలుగు చూసింది. ఓ దుకాణం ముందు బాలిక మృతదేహం పోలీసులకు సమాచారం రాగా వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు...