తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ – ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం కడపలో తెలుగుదేశం పార్టీ...
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ - ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం కడపలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలనుఅరెస్టు చేస్తున్న పోలీసులు
జాతీయ రహదారిపై కారు బీభత్సం ముగ్గురు యువకులు మృతి
జాతీయ రహదారిపై కారు బీభత్సం ముగ్గురు యువకులు మృతి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం జాతీయ రహదారిపై నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలడంతో ఆళ్లగడ్డ నుండి సిరివెళ్లకు...
ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి :నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులను ఖండిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలో మంగళవారం రోజున మీడియాతో...
మార్చి 28న యాదాద్రి ఆలయ పున ప్రారంభం- జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు – 125...
మార్చి 28న యాదాద్రి ఆలయ పున
ప్రారంభం
- జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు
- 125 కిలోల బంగారం తో స్వర్ణ
తాపడం
- 1008 మంది రుత్వికులచే మహా కుంభ సుదర్శన యాగం
సీఎం కేసీఆర్
వచ్చే...
హుస్నాబాదు నుండే పోరుకు సిద్ధం
హుస్నాబాదు నుండే పోరుకు సిద్ధం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రానున్న శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నుండి సిపిఐ పార్టీ పోరుకు సిద్ధపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.సోమవారం...
జనగామ జిల్లాలో ప్రైవేటు లగ్జరీ బస్సు దగ్ధం
జనగామ జిల్లాలో
ప్రైవేటు లగ్జరీ బస్సు దగ్ధం
-డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితం
- షార్ట్ సర్క్యూట్ కావడంతో జరిగిన ప్రమాదం
-జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద ఘటన
-ప్రమాద సమయంలో బస్సు లో 26 మంది ప్రయాణికులు
-చత్తిస్ ఘడ్...
ముదిరాజ్ శతజయంతి ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘాన్ని కృష్ణ స్వామి ముదిరాజ్. స్థాపించి వంద సంవత్సరాలు నిండినది. అందులో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో ఆదివారం రోజున దుబ్బాక వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి జెండా...
మహారాష్ట్రలోను బ్రతుకమ్మ
మహారాష్ట్రలోను బ్రతుకమ్మ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రలోని కొన్ని ప్రాంతాలో తెలంగా సంస్కృతిలో భాగమైన బ్రతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ముక్యంగా పాత విదర్భ ప్రాంతంలో ఈ సంస్కృతి కనపడుతుంది. రాష్ట్రం మారినా తెలంగాణ సంస్కృతిని...
పోలీసుల పనితీరు ఎంతో మెరుగుపడింది | వర్కులో రూ. 23 కోట్ల నిధులతో భారక్ ప్రారంభం
పోలీసుల పనితీరు ఎంతో మెరుగుపడింది - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ - వర్కులో రూ. 23 కోట్ల నిధులతో భారక్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పోలీసుల పనితీరు చాలా మెరుగుపడిందని...
దసరా సంబారాలు | కోటి లింగాల ఆలయం సిద్ధిపేట
సిద్దిపేటలో దసరా వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సిద్దిపేట కోటి లింగేశ్వర స్వామి క్షేత్రం లో ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో శమీ వృక్షానికి పూజలు చేసి వేడుకలను...