28.7 C
Hyderabad
Thursday, October 16, 2025
హోమ్జాతీయఅగ్నిప్రమాదంలో- కరోనా రోగులు10 మంది మృతి...

అగ్నిప్రమాదంలో- కరోనా రోగులు10 మంది మృతి…

అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలో ఐసీయూలో హఠాత్తుగా మంటలు చెలరేగి పదిమంది కరోనా రోగులు మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఐసీయూలో మొత్తం 17 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్