అభివృద్ధి పనులకు భుమిపుజా..
నిజామాబాద్: 9 యదార్థవాది ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలలో పలుకుల సంఘాల ఫంక్షన్ హాల్ లకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భుమిపుజా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల సంఘాలకు గౌరవ ప్రదమైన రీతిలో ఫంక్షన్ హాల్ మంజూరు చేశారని, రాష్ట్రస్థాయిలో ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దుసుకపోతుందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.