21.7 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ఆవేశంతో మాట్లాడిన తమ్మినేని

ఆవేశంతో మాట్లాడిన తమ్మినేని

ఆవేశంతో మాట్లాడిన తమ్మినేని

* తొడగొట్టి చెప్తున్నా మల్లి జగనే సిఎం..

శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలంలో నిర్వహించిన వాలంటీర్ల సమావేశంలో మాట్లడుతూ ఆంధ్రలో మల్లి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని స్పీకర్ తమ్మినేని సీతారాం తొడ కొట్టి చెప్పారు.. రాష్టంలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమా పలలు అందిస్తున్న సిఎం జగన్ ను అబిమనిస్తున్నారు. గడప గడప కార్యకమంలో మహిళలు, పింక్షన్ దారులు బామ్మారథం పడుతున్నారని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్