ఇంకా వీడని కోవిడ్
కోవిడ్ ఇంకా మనల్ని వీడని నేపథ్యంలో ఈ పండగ సీజన్ లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. 5 శాతం కంటే ఎక్కువ జిల్లాలో ప్రజలు గుంపులుగా భూమి కూడా వద్దని ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని ప్రయాణాలు వీలైనంతగా మానుకోవాలని సూచించింది అన్ని శాఖల సమన్వయంతో కోవిడ్ కట్టడానికి కృషి చేయాలని కోరింది.