హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు పోతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని సి పి సత్యనారాయణ వెల్లడించారు.