ఎగసిపడుతున్న అగ్ని రవ్వలు..!
యదార్థవాది ప్రతినిధి చిత్తూర్
చిత్తూర్ జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీ నందు ఎగసిపడుతున్న అగ్ని మంటల్లో భారీ ఆస్తి నష్టం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని సమాచారం..సంఘటనా స్థలానికి చేరుకున్న యాదమరి పోలీసులు,..మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యోగులు…