24.6 C
Hyderabad
Wednesday, September 17, 2025
హోమ్తెలంగాణకాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

మానకొండూరు యదార్ధ వాది ప్రతినిది

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ శ్రీగిరి రంగారావు, గట్టుదుద్దెనపల్లి ఎంపీటీసీ ఆకుల నర్సింగ రావు, నల్లగొండ మాజీ సర్పంచ్ సురేందర్ రావు, పర్లపల్లి మాజీ సర్పంచ్ దొంత శ్రీనివాస్ ముస్కాన్ పేట గ్రామస్తులు దుదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముస్తఫా, పలువురు కార్యకర్తలు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్