కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిజిపి అంజనీ కుమార్
హైదరాబాదు 31 డిసంబర్
తెలంగాణ రాష్ట డిజిపి అంజనీ కుమార్ పదవి బాధ్యతలను స్వీకరించి మర్యాదపూర్వకంగా రాష్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శనివారం ప్రగతి భవన్ లో కలిశారు. డిజిపిగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ ను అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.





