ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరన
యాదాద్రి: 6 జనవరి
తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించరు.. ఈ కార్యకమంలో వైస్ చైర్మన్ శ్రీ ధనావత్ బికు నాయక్, సీఈవో సిహెచ్ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో బి శ్రీనివాస్ రావు, రాష్ట్ర అధ్యక్షులు ఏపాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అప్పల చంద్రమౌళి, TNGO’s జిల్లా అధ్యక్షులు మందడి ఉపేందర్ రెడ్డి, రాంబాబు, రచ్చ ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తెలంగాణ పంచాయతీరాజ్,నిస్టీరియల్ ఇతర ఉద్యోగుల సంఘంల నాయకులు పాల్గొన్నారు..