గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.
-కేజీ 550 గ్రాముల గంజాయి స్వాధీనం.
సిరిసిల్ల యదార్థవాది
తంగాలపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న గడ్డం నాగేశ్ అరెస్ట్ చేసిన
సిరిసిల్ల రూరల్ సి.ఐ ఉపేందర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం తంగాలపల్లి మండలం సారంపల్లి గ్రామం శివారులో గంజాయి
అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించగా అట్టి వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద కేజీ 550 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి విచారించారు నాందేడ్ లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి జిల్లా కి తీసుకువచ్చి గడ్డం నాగేశ్ అమ్ముతున్నాడని తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్
రిమాండ్ తరలించినట్లు సి.ఐ ఉపేందర్ తెలిపారు. గంజాయి నిందితులను పట్టుకోవడం లో తగాలపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో ఎస్.ఐ ఎస్.ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది నరేందర్ రాజేంద్రప్రసాద్ తడెం స్వామి రామ్మోహన్ పాల్గొన్నారు.