గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు
రామగుండం యదార్థవాది
కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్ పల్లె గ్రామం లో గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు కన్నెపల్లి ఎస్ఐ నరేష్, ఎక్సైజ్ ఎస్ఐ నిర్మల సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు..6 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని గుడుంబా తయారు చేస్తున్న డుమ్మా భాగ్యలక్ష్మీ, ఎల్లా శేఖర్, బొక్కలాల శేఖర్, కడల సుధాకర్ నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు..