గోరెగావ్ అమర వీరులకు నివాళి

212

గోరెగావ్ అమర వీరులకు నివాళి

నిజామాబాద్: 1 జనవరి

ఆర్మూర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీమా గోరెగావ్ యుద్ధ అమర వీరులకు నివాళులు అర్పించిన దళిత సంఘాలు.. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొక్కెర భూమన్న మాట్లాడుతు జనవరి 01_1818లో గొరేగావ్ యుధ్ధం తర్వాత బహుజనులకు విద్యా హక్కు, సామాజిక గుర్తింపు వచ్చి కొంచమైన బ్రతుకులు మారాయి…బారత దేశ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరలైన దళితులు, గిరిజనులు, బిసిలు అందరు ఏకతాటిపై వచినప్పుడే బహుజనులకు అభివృద్ధి అందుతుంది. బహుజనులందరు కలిసికట్టుగా లేనంత వరకు మతాల పేరుతో కులాల పేరు మీద ఎస్సి ల పై బిసి లను, బిసిల పై ఎస్సి లను. ఎగదోసి పాబ్బం గడుపుకొనే రాజకీయ నాయకులకు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్,షెట్ పల్లి నారాయణ, ఆవుల అశోక్, పింజ అశోక్, పింజ భుమేష్ తదితరులు పాల్గొన్నారు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి