26.4 C
Hyderabad
Friday, June 12, 2026
హోమ్తెలంగాణగ్రామపంచాయతీ భవనము నిధులు మంజూరు

గ్రామపంచాయతీ భవనము నిధులు మంజూరు

గ్రామపంచాయతీ భవనము నిధులు మంజూరు

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా మండల కుర్దుల్ పేట్ గ్రామానికి సిసి రోడ్డు, గ్రామపంచాయతీ భవనము ఎమ్మెల్యే బాజిరెడ్డి మంజూరు చేయించారని సర్పంచ్ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలసి ధన్యవాదాలు తెలియచేశారు.. ఇకర్యక్రమములో ధర్పల్లి జడ్పిటిసి జగన్, ఎంపీటీసీ సతీష్, బిఆర్ఎస్ నాయకులు ఆదిత్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్