జిల్లా ప్రజలకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: జిల్లా కలెక్టర్
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
జిల్లాలోని ప్రజలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రజలు ఆశించిన అన్ని రంగాల్లో విజయం సాధించి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని అలాగే జిల్లాలోని కవులు కళాకారులు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయంగా రానించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్రీక ప్రకటనలో పేర్కొన్నారు.