29.9 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్క్రీడలుటీం ఇండియాతో ఫైనల్స్ ఆడాలని ఉంది షోయబ్ అక్తర్ ...

టీం ఇండియాతో ఫైనల్స్ ఆడాలని ఉంది షోయబ్ అక్తర్ …

టీమిండియాతో ఫైనల్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు అక్కడ కూడా మరోసారి కోహ్లీ సేనను ఓడించాలని ఉందన్నాడు. అందు కోసం భారత్ ఫైనల్స్ కు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అక్కడ టీమిండియా తమని ఓడించడానికి మరో అవకాశం వస్తుందన్నారు . తాజాగా వీడియోలో మాట్లాడారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్