29.7 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్డిజిపి కి చంద్రబాబు లేఖ...

డిజిపి కి చంద్రబాబు లేఖ…

విశాఖ జిల్లా విద్యుత్ లైన్ మెన్ బంగార్రాజు హత్యపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖరాశారు మంత్రి బొత్స మేనల్లుడు లక్ష్మణ్ రావు అతిథిగృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమైంది అని నాలుగైదు రోజులైనా పోస్టుమార్టం నిర్వహించక పోవడం నిందితులను అరెస్టు చేసి ఇ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్