నాణ్యతలో రాజి వద్దు
దుబ్బాక: 11 యదార్థవాది ప్రతినిది
దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల కెసిఆర్ చదువుకున్న స్కూల్లో మన ఊరు, మనబడి నిర్మాణ పనులు క్షేత్ర స్తాయిలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి శ్రీనివాసరావు.. వీలైనంత తొందరగా కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, డైనింగ్ పనులను పూర్తి చేయాలని సంబందిత కంట్రాక్టర్ తెలిపారు. డిప్యూటీ ఇంజనీర్ విజయ ప్రకాష్, అసిస్టెంట్ ఇంజనీర్ రిజ్వాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజుల రామచంద్రం తదితరులు పాల్గొని పనుల నాణ్యతను పరిశీలించారు..
