తెలుగు జాతి కి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర పై సినిమా రానుంది. కళ్యాణి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. సాలూరి వాసు దేవరావు మ్యూజిక్ ఇస్తుండగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.
పొట్టి శ్రీరాములు పై త్వరలో సినిమా…
RELATED ARTICLES