పోడు భూముల సమస్యలను పరిష్కరించలి .. సీఎం కేసీఆర్.
పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అడవి భూముల పరిరక్షణ లో జిల్లా కలెక్టర్ల ది కీలక పాత్ర అని అన్నారు.
అడవులను పునర్ జీవింప చేయాలని అన్నారు. వీటిపై ఆధారపడిన గిరిజనులకు మేలు చేయాలని జిల్లాలలో అడవి భూములను పరిరక్షించడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అన్నారు.