37.1 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణప్రజలతో మమేకమై పనిచేయాలి: మంత్రి పొన్నం

ప్రజలతో మమేకమై పనిచేయాలి: మంత్రి పొన్నం

ప్రజలతో మమేకమై పనిచేయాలి: మంత్రి పొన్నం

• సిద్దిపేట కలెక్టరేట్లో అధికారులతో మంత్రి తొలి సమీక్ష..

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా బీసీ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశమయ్యారు. పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలి అని అన్నారు. ప్రభుత్వం మారిందని, ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని. ప్రభుత్వ అధికారుల పనితీరు కూడా మారాలని, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నంతో పాటుగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కమిషనర్ పోలీస్ శ్వేత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్