ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు.
నల్గొండ జిల్లాలో శుక్రవారం రాత్రి నార్కెట్ పల్లి వద్ద భోజనం కోసం
హోటల్ వద్ద డ్రైవర్ బస్సును నిలిపాడు. దీంతో ప్రయాణికులు హోటల్ లోకి వెళ్లి భోజనం చేస్తుండగా
బస్సుతో డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. బస్సులోనే 64 మంది ప్రయాణికులు లగేజ్ ఉండటం గమనార్హం. ప్రయాణికులు తమ లగేజ్ పోయిందని లబోదిబోమంటుడగా, బస్సు యజమాని బాధపడుతు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.