భద్రకాళి సహిత వీరభద్ర స్వామి..జాతర
హుస్నాబాద్: 14 యదార్థవాది ప్రతినిది
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం సముద్రాల గ్రామంలో భద్రకాళి సహిత వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు బొమ్మ శ్రీరామ్.. కోహెడ మండలం భద్రకాళి సహిత వీరభద్ర స్వామిని సంక్రాతి జతరలో పాల్గొనడం చాల అనడంగావుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోహెడ బిజెపి అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం, మాజీ సర్పంచ్ పిల్లి రాజయ్య, ఉపసర్పంచ్ వంగర ముకుందా రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నాగిరెడ్డి సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ గుండా ప్రసాద్, వేముల రమేష్, భాస్కర్, చిన్న మల్లారెడ్డి, చిరంజీవి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు
