మానవ సంభధాలును దెబ్బతీస్తున్న చరవాణిని..
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9:
పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చారవాణి, ( సేల్ పోన్ ) సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు..
ఈ రోజుల్లో మానవ సంబంధాలు దెబ్బతినడానికి అధునాతనమైన చరవాణిలే.. ప్రధాన కారణమని ఓ సర్వేలో తేలింది..
73శాతం పేరెంట్స్, 69శాతం పిల్లలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.
తల్లిదండ్రులు వదిలి ఉండలేని వారు 76శాతం ఉంటే, పిల్లలను వదిలి ఉండలేని వారు 71శాతం ఉన్నారు.
తల్లిదండ్రులు చరవాణిని తగ్గించి ఆదర్శంగా నిలవకుండా, అర్థవంతమైన బంధాలను ఏర్పరచుకోనే విషయంలో తమ పిల్లల సామర్థ్యాల పై ఆందోళనగా ఉన్నట్టు సర్వే తేల్చడం గమనార్హం.