మానవత్వం చాటుకున్న పోలీసులు
ములుగు జిల్లా
పందికుంట స్టేజి మల్లంపల్లి మధ్య మూల మలుపు వద్ద అదుపు తప్పి కారు బోల్తాపడి హైదరాబాద్ కి చెందిన మేడిశెట్టి సారంగ పాణి,చందర్, ప్రతిమలు తీవ్ర గాయాల పాలయ్యారు, పాలంపేట రామప్ప సందర్శన కి వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటు చేసుకుంది.అటువైపుగా ఖమ్మం సభకు బందోబస్తుకు వెళ్తున్న వెంకటాపూర్ ఎస్సై తాజుద్దీన్, ములుగు ఎస్సై పవన్ క్షతగాత్రులను కారులో నుంచి బయటికి తీసి 108 సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.