బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇబ్బదులు భరించలేకే ఛైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ పదవికి రాజీనామా
యదార్థవాది ప్రతినిది జగిత్యాల
జగిత్యాల జిల్లా పట్టణ మున్సిపాల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ అనూహ్యంగా బుదవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుదవారం ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లనే అవిశ్వాసం పెడతామని బెదిరిస్తున్నారని. ఈ మేరకు ఎమ్మెల్యేకు 23 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖను ఇచ్చారు.. త్వరలో శాసనసభ ఎన్నికలు రాబౌతున్న తరుణంలో ఈ అవిశ్వాసాలు వద్దని అధిష్టానం వారిందాని, ఇదంతా టీ కప్పులో తూఫానులా సమసిపోయిందని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ, బోగ శ్రావణి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా సమావేశంలో ప్రకటించారు.