27.9 C
Hyderabad
Tuesday, September 16, 2025
హోమ్తెలంగాణమృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి హరీష్ రావు


యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

నంగునూర్ మండలం ఆంక్షపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించారు.. అదే గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త యాదగిరి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్