23.5 C
Hyderabad
Wednesday, September 17, 2025
హోమ్తెలంగాణరైల్లో నుండి పడి మృతి..

రైల్లో నుండి పడి మృతి..

రైల్లో నుండి పడి మృతి..

రామగుండం: 13 యదార్థవాది ప్రతినిది

జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ మడిపల్లి గ్రామాపరిదిలో గల రైల్వే గేట్ వద్ద గుర్తుతెలియని రైలు బండిలో నుండి పడుటంతో మృతి చెంది ఉంటాడని తెలుసుతోంది.. మృతుని వయస్సు 30-35, ఎరుపు రంగు టీ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటు, బ్లూ కలర్ స్వేటర్ దరించి ఉన్నాడు నలుపు తెలుపు రంగు తల వెట్రుకలు, చమన రంగు ఛాయా, కొళ ముఖం మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదు శవాన్ని హుజురాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ భద్రపరుచనైనదని, చనిపోయిన వ్యక్తి ఆచూకి ఎవరికైనా వివరాలు తెలిసినచో రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలపగాలరని రామగుండం పోలీసులు తెలిపారు. ఫోన్ నెంబర్లు 9949304574. 9440700039.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్