36.6 C
Hyderabad
Wednesday, June 17, 2026
హోమ్తెలంగాణరోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

కుకునూర్ పల్లి యదార్థవాది

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల గ్రామానికి చెందిన బుడగ జంగాలా పర్వతం నర్సయ్య తన టీవీఎస్ ఎక్సల్ పైన కూలి పనికి వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారి పైన చిన్న కిష్టాపూర్ రోడ్డు వద్ద జనగాం నుండి సికింద్రాబాద్ వెళ్తున్న జనగాం డిపోకి చెందిన ఆర్టీసీ బస్ TS 27 T 0140 డికొని మృతి చెందాడు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నామని కుకునూర్ పల్లి సబ్ ఇన్సపెక్టర్ పుష్పరాజ్ తెలిపారు. మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా హాస్పిటల్ తరలించారు…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్