ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోతున్న ఉంది. దీపావళి పండగ సందర్భంగా కేదార్నాథ్ సర్వాంగ సుందరంగా చేశారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ కేదారినాథ్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో లో ఎనిమిది వందల కిలోల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. రంగురంగుల కాంతులను వెదజల్లే లైట్లను ఏర్పాటు చేయడంతో ఆలయం కలర్ఫుల్గా మెరిసిపోతుంది.