24.8 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణవ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

సిరిసిల్ల: 1 జనవరి
సిరిసిల్ల జిల్లాలో విషాదం తంగళ్ళపల్లి మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన మామిళ్ళ బాబయ్య ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నమోదు చేశారు. మృతునికి భార్య ఇద్దరు కొడుకులు కూతురు వీరందరికీ వివాహాలు జరిగాయి, నూతన సంవత్సరం కావడంతో కుటుంబ సభ్యులందరూ ఈరోజు మధ్యాహ్నం పనులకు వెళ్లారు.. సాయంత్రం వచ్చి చూడగా బాబయ్య ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడని తెలుస్తుంది.

అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్