సచివాలయంలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నడుకూరు గామ సచివాలయంలో ఓ బాలికపై వాలంటీరు బొత్స హరిప్రసాద్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాత్కాలిక ఉద్యోగి గుగ్గిలాపు రాంబాబు ఆ వాలంటీరుకు సహకరించాడు. ఈ నెల 3 న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినది.
సచివాలయంలో.. బాలికపై ఆకృత్యం…
RELATED ARTICLES