33.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్సచివాలయంలో.. బాలికపై ఆకృత్యం...

సచివాలయంలో.. బాలికపై ఆకృత్యం…

సచివాలయంలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నడుకూరు గామ సచివాలయంలో ఓ బాలికపై వాలంటీరు బొత్స హరిప్రసాద్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాత్కాలిక ఉద్యోగి గుగ్గిలాపు రాంబాబు ఆ వాలంటీరుకు సహకరించాడు. ఈ నెల 3 న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్