24.8 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్తెలంగాణఅంగన్వాడి టీచర్లు పని భారాన్ని తగ్గించాలి

అంగన్వాడి టీచర్లు పని భారాన్ని తగ్గించాలి

అంగన్వాడీ టీచర్ల పనిబారాన్ని తగ్గించాలి
అందె బీరన్న
యదార్థవాది ప్రతినిధి చేర్యాల

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి వర్కర్స్ జీతం తక్కువగా ఇచ్చి పని భారాన్ని పెంచింది చేర్యాల మండలంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అందె బీరన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉపాధ్యాయరాళ్లకు జీతం తక్కువ పని ఎక్కువగా ఇస్తున్నారని ఐసిడిఎస్ ఆఫీసులో చేయాల్సిన పనులను అంగన్వాడి టీచర్స్ ఫోన్ యాప్ లో చెయ్యమనడం వల్ల సమయం పూర్తిగా వృధా అవుతుందని పంచాయతీ, మండల అధికారులు వారి అధికారిక కార్యక్రమాలకు సైతం టీచర్లను తప్పనిసరిగా హాజరుకావాలని ఇబ్బందులకు గురి చేయడం వల్ల, అధికారుల భయానికి విద్యార్థుల భోధన కంటే ఎక్కువ సమయం అధికారులు కార్యక్రమాలకు మీటింగ్లకు ఆఫీసులకు వెళ్లి సమయానికి ఇంటికి రాకపోవడం సరైన మార్గా సదుపాయాలు లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం తో భర్తలు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అర్జెంట్ పది నిమిషాలలో ఈ సమాచారం ఇవ్వాలి అని ఫోన్ల ద్వారా వారిని ఇబ్బందుల గురిచేయడం వల్ల ఇంట్లో చెప్పలేక ఎవరికీ చెప్పుకో పరిస్థితి లేక మానసికంగా శరీరకంగా క్రుంగి కొంతమంది అనారోగ్యాల పాలవుతున్నారు అధికారులు చెప్పిన పని చేసినప్పటికిని పనికి తగ్గ ఫలితం ఈయకపోగా బెదిరిస్తున్నారు వారికి 14వేల 500 గా వున్నా జీతాన్ని 25 వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఇప్పడికైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారించాలని లేని యెడల ఏఐఎఫ్బి గా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు నంగి తిరుపతి, ఆత్మకూరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్