30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణఅచ్చ సిద్దిపేటలో పెద్దల మాయాజాలం.

అచ్చ సిద్దిపేటలో పెద్దల మాయాజాలం.

అచ్చ సిద్దిపేటలో పెద్దల మాయాజాలం
రాత్రికి రాత్రే మార్పులు చేర్పులు
తొంగి చూడని అధికారులు

 

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లాలోని కోటిలింగేశ్వర ఆలయంలో కొందరు పెద్దలదే హవా నడుస్తున్నది . ఏకంగా బస్టాండ్ బస్టాండ్ కే ఎసరు పెట్టారు. సిద్దిపేటలోని మెదక్ రోడ్ లో గల బస్టాండ్ కూల్చి స్థానంలో రాత్రికి రాత్రే ఎలాంటి అనుమతులు లేకుండా టిఫిన్ సెంటర్ కోసం షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేశారు. గతంలో కొన్ని టీవీ చానల్స్ లో గుడి అక్రమాలపై కొన్ని కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా సందర్శించిన దాఖలాలు లేవు. ప్రజల సౌకర్యార్థం ఉన్న బస్టాండ్ ని కూల్చి ఆ స్థానంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసేంత అవసరం ఏమిటి? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . ఒక్కరి వ్యాపారం కోసం ఇంత స్వార్థమా? గుడికి ఈ టిఫిన్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం కరువైనదా అయితే గుడి ఆదాయం ఎటు మల్లుతోంది. అయితే ఈ గుడికి ఈశాన్యం మూలన పోయిన ఏర్పాటు చేస్తే అంత మంచిది కాదని కొందరు వాదిస్తున్న వారి వ్యాపారం కోసం ఈ వాదనలను బేఖాతరు చేస్తున్నారు. ఈ ఆదాయం గుడికా లే ఎవరి జేబులోకైననా అని అందరూ గుసగుసలాడుతున్న వేల ఒకరు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఆ అధికారులు వారి పరిధిలో ఉంటే లేదా తగు సంబంధిత సంబంధిత అధికారులకు ఈ ఫిర్యాదును అందించి కోటిలింగేశ్వరుని ఆలయ దోపిడీని అరకడతారా చూడాలి. అయితే ఈ ఫిర్యాదులో బస్టాండ్ విషయమే కీలకంగా ఉన్నట్టు సమాచారం . ఈ గుడిలో 15 సంవత్సరాలుగా పెత్తనం సాగిస్తున్న ఓ ఉద్యోగి గుడిలోని ప్రతి అంశంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్